మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శుక్రవారం చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం బయలు దేరి తూబాడు మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నాదెండ్ల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
చిలకలూరిపేట నియోజకవర్గం : తూబాడు, నాదెండ్ల
పర్యటించే ప్రాంతాలు
చిలకలూరిపేట నియోజకవర్గం : తూబాడు, నాదెండ్ల
0 comments:
Post a Comment