విశాఖ జిల్లాలో కోట్లాది రూపాయల పెండింగ్ పనులు ఆగిపోయాయని, వాటిని వెంటనే పూర్తిచేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
వైఎస్ హాయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు, రహదారుల నిర్మాణం, అండర్ డ్రైనైజ్ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ పనులను పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు
వైఎస్ హాయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు, రహదారుల నిర్మాణం, అండర్ డ్రైనైజ్ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ సీపీ నేతలు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ పనులను పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు
0 comments:
Post a Comment