ఖమ్మం: విద్యుత్ కోతలు, కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలకు నిరసనగా తమ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలో ఎండుతున్న పంటలకు ఆఖరి తడి అందించేందుకు వెంటనే ఎన్ఎస్సీ కాలువకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Home »
» కరెంట్ కోతలపై ఉద్యమం: పొంగులేటి
కరెంట్ కోతలపై ఉద్యమం: పొంగులేటి
Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment