విద్యుత్ సమస్యపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి విమర్శించారు. విద్యుత్ సమస్యకు సమాధానం చెప్పలేక సభను వాయిదావేశారన్నారు. ఈ రోజు సభను వాయిదా వేసినంతమాత్రాన వదిలేదని హెచ్చరించారు. రేపు నిలదీస్తామని చెప్పారు.
Home »
» పారిపోయిన ప్రభుత్వం:శోభానాగిరెడ్డి
పారిపోయిన ప్రభుత్వం:శోభానాగిరెడ్డి
Written By news on Monday, March 25, 2013 | 3/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment