శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏలేరు ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఏలేరు ఆధునీకరణ కోసం ఈనెల 13 నుంచి 25 వరకు ఏలేరు రిజర్వాయర్ నుంచి పిఠాపురం వరకు పాదయాత్ర చేయనున్నట్లు ఆయన చెప్పారు. శాసనసభలో ఏలేరు ఆధునీకరణ అంశం ప్రస్తావించాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు వినతిపత్రం ఇస్తామని చెప్పారు.
Home »
» ఏలేరు ఆధునీకరణ కోసం పాదయాత్ర
ఏలేరు ఆధునీకరణ కోసం పాదయాత్ర
Written By news on Wednesday, March 6, 2013 | 3/06/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment