గుంటూరు జిల్లాలో షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర జనసంద్రం మధ్య కొనసాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గం గంగిరెడ్డిపాలెంలో 79వ రోజు యాత్రను ప్రారంభించిన ఆమె రాజుపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజుపాలెం ప్రజలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఆమె చూసేందుకు, మాట్లాడేందుకు వచ్చిన అభిమానులతో రాజుపాలెం కిక్కిరిసిపోయింది. షర్మిలతో పాటు పెద్దఎత్తున వైఎస్ఆర్ అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు. మహానేత తనయకు తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు.
Home »
» జనసంద్రం మధ్య మరో ప్రజాప్రస్థానం
జనసంద్రం మధ్య మరో ప్రజాప్రస్థానం
Written By news on Saturday, March 2, 2013 | 3/02/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment