మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర గురువారం తెనాలి, మంగళగిరి నియోజకవర్గాల్లో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
తెనాలి నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి గురువారం ఉదయం బయలుదేరి ఐతానగర్, బస్స్టాండ్, కఠివరం క్రాస్రోడ్, ఆటోనగర్ మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నందివెలుగు, చింతలపూడి మీదుగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
తెనాలి నియోజకవర్గం: తెనాలి పట్టణంలోని ఐతానగర్, బస్స్టాండ్, కఠివరంక్రాస్రోడ్, ఆటోనగర్, నందివెలుగు, చింతలపూడి, మంగళగిరి నియోజకవర్గం: దుగ్గిరా
తెనాలి నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతం నుంచి గురువారం ఉదయం బయలుదేరి ఐతానగర్, బస్స్టాండ్, కఠివరం క్రాస్రోడ్, ఆటోనగర్ మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నందివెలుగు, చింతలపూడి మీదుగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
తెనాలి నియోజకవర్గం: తెనాలి పట్టణంలోని ఐతానగర్, బస్స్టాండ్, కఠివరంక్రాస్రోడ్, ఆటోనగర్, నందివెలుగు, చింతలపూడి, మంగళగిరి నియోజకవర్గం: దుగ్గిరా
0 comments:
Post a Comment