మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర సోమవారం మంగళగిరి నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
బసచేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం బయలుదేరి డోలాస్నగర్, నులకపేట మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం ముగ్గురోడ్, నెహ్రూ బొమ్మ సెంటర్, ఉండవల్లి, కె.ఎల్.రావునగర్ మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: డోలాస్నగర్, నులకపేట, ముగ్గురోడ్డు, నెహ్రూబొమ్మసెంటర్, ఉండవల్లి, కె.ఎల్.రావునగర్
బసచేసిన ప్రాంతం నుంచి సోమవారం ఉదయం బయలుదేరి డోలాస్నగర్, నులకపేట మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం ముగ్గురోడ్, నెహ్రూ బొమ్మ సెంటర్, ఉండవల్లి, కె.ఎల్.రావునగర్ మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు
మంగళగిరి నియోజకవర్గం: డోలాస్నగర్, నులకపేట, ముగ్గురోడ్డు, నెహ్రూబొమ్మసెంటర్, ఉండవల్లి, కె.ఎల్.రావునగర్
0 comments:
Post a Comment