మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలు దేరి జేష్టవారిపాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం గణపవరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.
పర్యటించే ప్రాంతాలు:
చిలకలూరిపేట నియోజకవర్గం: జేష్టవారిపాలెం, గణపవరం
పర్యటించే ప్రాంతాలు:
చిలకలూరిపేట నియోజకవర్గం: జేష్టవారిపాలెం, గణపవరం
0 comments:
Post a Comment