కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని వైఎస్ఆర్ సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ప్రజ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. తాము త్వరలోనే అధికారంలోకి వస్తామన్నారు. వైఎస్ పేరుతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూర్త చేయలేకపోయారని భూమన ఆరోపించారు
Home »
» కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాం: భూమన
కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాం: భూమన
Written By news on Friday, March 15, 2013 | 3/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment