కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బందర్ లోక్ సభ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో సమస్యలు, పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు పిల్లి సుభాస్చంద్రబోస్, సామినేని ఉదయభాను, కొడాలి నాని, కె.నాగేశ్వరరావు, నాగిరెడ్డి, పడమటి సురేష్బాబు తదితరులు హాజరయ్యారు.
Home »
» మచిలీపట్నంలో వైఎస్ఆర్ సిపి సమావేశం
మచిలీపట్నంలో వైఎస్ఆర్ సిపి సమావేశం
Written By news on Saturday, March 23, 2013 | 3/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment