తన అనుచరులతో చర్చించి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ ఉదయం ఆయన చంచల్ గూడ జైల్లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ప్రజలు జగన్ కు అండగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీచేస్తానని చెప్పారు.
Home »
» త్వరలో వైఎస్ఆర్ సిపిలో చేరతా:శ్రీశైలం గౌడ్
త్వరలో వైఎస్ఆర్ సిపిలో చేరతా:శ్రీశైలం గౌడ్
Written By news on Friday, March 22, 2013 | 3/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment