విశ్వసనీయత లేని ప్రభుత్వం: ఉమ్మారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విశ్వసనీయత లేని ప్రభుత్వం: ఉమ్మారెడ్డి

విశ్వసనీయత లేని ప్రభుత్వం: ఉమ్మారెడ్డి

Written By news on Sunday, March 17, 2013 | 3/17/2013

నైతికంగా కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని వైఎస్‌ఆర్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అవిశ్వాస తీర్మానంలో 142 మందే కాంగ్రెస్‌కు మద్దతు పలికారని అన్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా, లేదా అనేది ప్రతిపక్ష చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ బలం 92 నుంచి 77కు దిగజారిందని తెలిపారు. ఓటింగ్‌లో పాల్గొని ఉంటే సగం మంది టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసేవారని ఆయన అన్నారు - 
Share this article :

0 comments: