షర్మిలను కలిసిన మంత్రి పార్థసారధి తండ్రి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిలను కలిసిన మంత్రి పార్థసారధి తండ్రి

షర్మిలను కలిసిన మంత్రి పార్థసారధి తండ్రి

Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013

మంత్రి పార్థసారధికి ఆయన తండ్రి కేపీ రెడ్డయ్య షాక్ ఇచ్చారు. కృష్ణాజిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను ఆయన శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా కేపీ రెడ్డయ్య షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపారు. కేపీ రెడ్డయ్య గతంలో మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు.
Share this article :

0 comments: