మంత్రి పార్థసారధికి ఆయన తండ్రి కేపీ రెడ్డయ్య షాక్ ఇచ్చారు. కృష్ణాజిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిలను ఆయన శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా కేపీ రెడ్డయ్య షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపారు. కేపీ రెడ్డయ్య గతంలో మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు.
Home »
» షర్మిలను కలిసిన మంత్రి పార్థసారధి తండ్రి
షర్మిలను కలిసిన మంత్రి పార్థసారధి తండ్రి
Written By news on Saturday, March 30, 2013 | 3/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment