Written By news on Friday, April 26, 2013 | 4/26/2013
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , కడప ఎంపీ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల జిల్లాలో చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఆటోనగర్లో ఆరంభమైన పాదయాత్ర పాకబండ దగ్గర ముగిసింది. ఈ రోజు షర్మిల 11.2 కి.మీ మేర తన పాదయాత్రను కొనసాగించారు. ఇప్పటి వరకూ 1782.7 కి.మీ నడిచిన షర్మిల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
0 comments:
Post a Comment