ఈనెల 27న చేవెళ్లలో వైఎస్ విజయమ్మ రచ్చబండ ఏర్పాట్లను వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘురాం, విజయారెడ్డి, జనార్దన్రెడ్డి, సూర్యప్రకాశ్ పరిశీలించారు. వికారాబాద్లో వైఎస్ విజయమ్మ సభ ఏర్పాట్లను బి.జనార్దన్రెడ్డి పరిశీలించారు. చేవెళ్లలో మహిళా కార్యకర్తలతో అమృతాసాగర్ సమావేశమయ్యారు.
Home »
» 27న చేవెళ్లలో విజయమ్మ రచ్చబండ!
27న చేవెళ్లలో విజయమ్మ రచ్చబండ!
Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment