కృష్ణా జిల్లాలో షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ముగిసింది. జిల్లాలో 27 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 340.8 కిలోమీటర్లు నడిచారు. 14 నియోజకవర్గాలు, 23 మండలాలు, 105 గ్రామాల్లో షర్మిల పాదయాత్ర సాగించారు. 11 రచ్చబండలు, 14 బహిరంగసభలు, 5 గ్రామసభల్లో ఆమె పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో అత్యధికంగా 20 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు 8 జిల్లాల్లో షర్మిల పాదయాత్ర పూర్తి చేశారు.
Home »
» కృష్ణా జిల్లాలో 340.8 కిమీ నడిచిన షర్మిల
కృష్ణా జిల్లాలో 340.8 కిమీ నడిచిన షర్మిల
Written By news on Monday, April 22, 2013 | 4/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment