కండలేరు జలాలను మదనపల్లికి తీసుకువస్తామని సీఎం కిరణ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్రెడ్డి అన్నారు. కండలేరు జలాలు రావాలంటే మరో ఎనిమిదేళ్లు పడుతుందన్నారు. సీఎం నియోజకవర్గంలోనే బిందెనీళ్లు రూ. 3 పెట్టి కొంటున్నారని తెలిపారు. నీళ్లు కూడా రేషనల్ షాపుల్లో కొనుక్కునే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు.
Home »
» సీఎం నియోజకవర్గంలోనే బిందెనీళ్లు రూ. 3
సీఎం నియోజకవర్గంలోనే బిందెనీళ్లు రూ. 3
Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment