బాపట్లలో మే 5న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మహిళ సదస్సు నిర్వహించనున్నట్టు పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశీల రఘురాం, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర మహిళ నేతలు ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ఈ సదస్సులో చర్చిస్తారని తెలిపారు.
Home »
» మే 5న బాపట్లలో వైఎస్సార్ సీపీ సదస్సు
మే 5న బాపట్లలో వైఎస్సార్ సీపీ సదస్సు
Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment