గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో మే 5న మహిళా సదస్సు నిర్వహిస్తున్నారు. మహిళా సదస్సు పోస్టర్ ను పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆవిష్కరించారు. సదస్సు ప్రాంగణానికి 'సునీల ప్రాంగణం' అని పేరు పెట్టారు. ఈ సదస్సుకు 25 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Home »
» మే 5న వైఎస్ఆర్ సిపి మహిళా సదస్సు
మే 5న వైఎస్ఆర్ సిపి మహిళా సదస్సు
Written By news on Tuesday, April 30, 2013 | 4/30/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment