మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 116వ రోజు బుధవారం అరిపిరాల నుంచి ప్రారంభమై ఆరుగొలను వద్దకు వచ్చిన తరువాత విరామం ఉంటుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. కానుమోలు, పెరికీడు వరకు పాదయాత్ర సాగుతుందని, హనుమాన్ జంక్షన్లో బహిరంగ సభ జరుగుతుందని, అక్కడే రాత్రి బస చేస్తారని పేర్కొన్నారు.
పర్యటించే ప్రాంతాలు
ఆరుగొలను, కానుమోలు, పెరికీడు, హనుమాన్ జంక్షన్
పర్యటించే ప్రాంతాలు
ఆరుగొలను, కానుమోలు, పెరికీడు, హనుమాన్ జంక్షన్
0 comments:
Post a Comment