పెరిగిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ సీపీ ప్రజా క్షేత్రంలోకి వెళుతోంది. ఇందుకోసం ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా బ్యాలెట్ను ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ప్రారంభించారు.
కొన్ని ప్రశ్నలతో కూడిన బ్యాలెట్తో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. బాబు జగ్జీవన్రాం జయంతి రోజున ప్రారంభమైన ఈ ప్రజా బ్యాలెట్ అంబేద్కర్ జయంతి రోజైన ఈనెల 14 వరకూ కొనసాగనుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ప్రజా బ్యాలెట్ ఉపయోగించేలా ప్రజల వద్దకు వెళ్లాలని విజయమ్మ సూచించారు
కొన్ని ప్రశ్నలతో కూడిన బ్యాలెట్తో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. బాబు జగ్జీవన్రాం జయంతి రోజున ప్రారంభమైన ఈ ప్రజా బ్యాలెట్ అంబేద్కర్ జయంతి రోజైన ఈనెల 14 వరకూ కొనసాగనుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ప్రజా బ్యాలెట్ ఉపయోగించేలా ప్రజల వద్దకు వెళ్లాలని విజయమ్మ సూచించారు
0 comments:
Post a Comment