వైఎస్ఆర్ సీపీ ప్రజా బ్యాలెట్ ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ప్రజా బ్యాలెట్ ప్రారంభం

వైఎస్ఆర్ సీపీ ప్రజా బ్యాలెట్ ప్రారంభం

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, కరెంట్ కోతలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వైఎస్‌ఆర్ సీపీ ప్రజా క్షేత్రంలోకి వెళుతోంది. ఇందుకోసం ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజా బ్యాలెట్‌ను ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ప్రారంభించారు. 

కొన్ని ప్రశ్నలతో కూడిన బ్యాలెట్‌తో ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. బాబు జగ్జీవన్‌రాం జయంతి రోజున ప్రారంభమైన ఈ ప్రజా బ్యాలెట్‌ అంబేద్కర్ జయంతి రోజైన ఈనెల 14 వరకూ కొనసాగనుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ ప్రజా బ్యాలెట్ ఉపయోగించేలా ప్రజల వద్దకు వెళ్లాలని విజయమ్మ సూచించారు
Share this article :

0 comments: