వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులుగా చెల్లూరి అర్జున, ఎస్.పాండురంగారెడ్డిలను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగినట్టు ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త టీఎస్ విజయ్చందర్ గురువారం తెలిపారు.
Home »
» వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ సభ్యులు వీరే..
వైఎస్సార్సీపీ ప్రచార కమిటీ సభ్యులు వీరే..
Written By news on Friday, April 26, 2013 | 4/26/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment