మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 119వ రోజు శనివారం యనమదలలో ప్రారంభమవుతుందని, అక్కడే రచ్చబండ జరుగుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈదర జంక్షన్ వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని చెప్పారు. సాయంత్రం భట్టులవారిగూడెం వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బస చేస్తారని వారు వివరించారు.
పర్యటించే ప్రాంతాలు యనమదల, ఈదర, భట్టులవారిగూడెం |
Home »
» షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment