Home »
» షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
|
విజయవాడ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 121వ రోజు సోమవారం కుంటముక్కల క్రాస్రోడ్డు నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. వెంకటాపురం వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం చెవుటూరు, జి.కొండూరు, గడ్డమడుగు వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బస చేస్తారని వారు చెప్పారు.
పర్యటించే ప్రాంతాలు కుంటముక్కల క్రాస్రోడ్డు, వెంకటాపురం, చెవుటూరు, జి.కొండూరు, గడ్డమడుగు
|
|
0 comments:
Post a Comment