Home »
» షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
|
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 123వ రోజు బుధవారం దుగిరాలపాడు శివారు నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. గూడెంమాధవరం వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం పెద్దాపురం, జయంతి వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బసచేస్తారని వారు వివరించారు.
పర్యటించే ప్రాంతాలు గూడెంమాధవరం, పెద్దాపురం, జయంతి
|
|
|
0 comments:
Post a Comment