కృష్ణాజిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమె చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 126వ రోజుకు చేరింది. శనివారం ఉదయం షర్మిల నందిగామ నియోజకవర్గం అనిగండ్లపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి పెనుగంచిప్రోలు, మక్కపేట చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. నేడు షర్మిల 13.8 కిలోమీటర్ల మేర నడవనున్నారు.
Home »
» అనిగండ్లపాడు నుంచి షర్మిల పాదయాత్ర
అనిగండ్లపాడు నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment