పులివెందులలో విజయమ్మ ప్రజా దర్బార్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పులివెందులలో విజయమ్మ ప్రజా దర్బార్

పులివెందులలో విజయమ్మ ప్రజా దర్బార్

Written By news on Friday, April 26, 2013 | 4/26/2013


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శుక్రవారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అరటి, చినీ రైతులు విజయమ్మ వద్ద తమగోడు వెల్లబోసుకున్నారు.

స్పందించిన ఆమె వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై విజయమ్మకు వినతిపత్రాలు ఇచ్చారు. వాటన్నింటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
- See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=587232&Categoryid=14&subcatid=0#sthash.OYxk8QFh.dpuf
Share this article :

0 comments: