ఖమ్మం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల రెండో రోజు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఆమె నేలకొండపల్లి మండలం రాయిగూడెం నుంచి యాత్రను ఆరంభించారు. షర్మిల పాదయాత్ర కట్టు కాచారం క్రాస్రోడ్, బుద్ధారం, బుద్ధారంకాలనీ, చెరువు మాదారం వరకు సాగనుంది. ఆమె ఈరోజు మొత్తం 13.9 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
Home »
» రాయగూడెం నుంచి షర్మిల పాదయాత్ర
రాయగూడెం నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment