వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై కొందరు మంత్రులు తమ సొంత అభిప్రాయాల్ని చెబుతున్నారని, కాంగ్రెస్ శ్రేణులను గందరగోళపరుస్తున్నారని ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. జగన్ ను తీహార్ జైలుకు పంపాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు మాట్లాటం సరికాదన్నారు. జగన్ పై విమర్శలు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు మంత్రి మండలిలో చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావాలన్నారు. సిఎల్ పి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ విధానాన్ని ఖరారు చేయాలని ఆయన కోరారు. పార్టీని వీడాలనుకునేవారు వెళ్లిపోతే మంచిదన్నారు.
Home »
» జగన్ ను తీహార్ పంపాలనడం సరికాదు: ఆమోస్
జగన్ ను తీహార్ పంపాలనడం సరికాదు: ఆమోస్
Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment