పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెంలో పేదల పాకలను తొలగించడాన్ని నిరసిస్తూ గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి 20 గంటలైనా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కూల్చిన గుడిసెల స్థానంలో ఇళ్లు కట్టించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీక్షకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంఘీభావం తెలిపారు. పేదలకు న్యాయం జరిగేవరకూ వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని హామీయిచ్చారు. వనితకు మద్దతుగా నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు దీక్షలో కూర్చున్నారు.
Home »
» కొనసాగుతున్న తానేటి వనిత దీక్ష
కొనసాగుతున్న తానేటి వనిత దీక్ష
Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment