దమ్ము, ధైర్యం ఉంటే తమను అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వానికి దర్శి కాంగ్రెస్ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సవాల్ విసిరారు. ఎవరి బలమెంతో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని అన్నారు. ఇప్పుడు ఉపఎన్నికలు నిర్వహిస్తే అన్ని స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Home »
» ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం: బూచేపల్లి
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం: బూచేపల్లి
Written By news on Sunday, April 14, 2013 | 4/14/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment