వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో అత్యంత కీలక భూమిక ఫోషిస్తున్నారు.తాజాగా ఆయన జాతీయ రాజకీయాలలో కూడా కీలకమైన వ్యక్తి అవుతారని ఇండియా టుడ్ కదనం ఆసక్తికరంగా ఉంది. మన రాష్ట్రం నుంచి అలా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న నేతలలో ఒక్క జగన్ పేరే ఉండడం విశేషంగా కధనాలు వచ్చాయి. ఇండియా టుడే కధనం. మిగిలిన నేతలలో మూలాయం సింగ్ యాదవ్, మాయావతి, కరుణానిధి, జయలలిత, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ , శరద్ పవార్, మమత బెనర్జీలు ఉండగా రాష్ట్రం నుంచి జగన్ పేరు ఉండడం ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు పేరు లేకపోవడం ఆ పార్టీ అభిమానులకు కొంత నిరుత్సాహం కలిగిస్తుంది.
source:kommineni
source:kommineni
0 comments:
Post a Comment