రాజమండ్రి: రామచంద్రపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు శంకర్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న శంకర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పిల్లి సుభాష్చంద్రబోస్, పలువురు నేతలు స్వాగతం పలికారు. రామచంద్రపురంలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించిన బహిరంగసభలో శంకర్ రెడ్డి పార్టీలో చేరారు.
Home »
» వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీనేత శంకర్ రెడ్డి!
వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీనేత శంకర్ రెడ్డి!
Written By news on Monday, April 22, 2013 | 4/22/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment