టైమ్స్నౌ సర్వే ప్రజలు నమ్మేదిగా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. సర్వే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా జరిగినట్టుగా లేదన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 25 నుంచి 30 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు.
Home »
» టైమ్స్నౌ సర్వేలో శాస్త్రీయత లేదు: మైసూరా
టైమ్స్నౌ సర్వేలో శాస్త్రీయత లేదు: మైసూరా
Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment