టైమ్స్‌నౌ సర్వేలో శాస్త్రీయత లేదు: మైసూరా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టైమ్స్‌నౌ సర్వేలో శాస్త్రీయత లేదు: మైసూరా

టైమ్స్‌నౌ సర్వేలో శాస్త్రీయత లేదు: మైసూరా

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013

టైమ్స్‌నౌ సర్వే ప్రజలు నమ్మేదిగా లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి అన్నారు. సర్వే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఈ సర్వే శాస్త్రీయంగా జరిగినట్టుగా లేదన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ 25 నుంచి 30 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు.
Share this article :

0 comments: