దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 130వ రోజుకు చేరింది. ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం ఆమె చెరువు మాదారం నుంచి యాత్రను ప్రారంభించారు.
నేలకొండపల్లి మండలం అజయ్తండా, భైరవునిపల్లి క్రాస్రోడ్డు, తిరుమలాపురం, కొత్తకొత్తూరు, నేలకొండపల్లి,గువ్వలగూడెం, ముది గొండ మండలం గోకినేపల్లి వరకు సాగనుంది. ఇక్కడే షర్మిల రాత్రి బస చేస్తారు
నేలకొండపల్లి మండలం అజయ్తండా, భైరవునిపల్లి క్రాస్రోడ్డు, తిరుమలాపురం, కొత్తకొత్తూరు, నేలకొండపల్లి,గువ్వలగూడెం, ముది గొండ మండలం గోకినేపల్లి వరకు సాగనుంది. ఇక్కడే షర్మిల రాత్రి బస చేస్తారు
0 comments:
Post a Comment