విజయవాడ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 122వ రోజు మంగళవారం చెరువు మాధవవరం నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. మునగపాడు వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని తెలిపారు. అనంతరం సాయంత్రం సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని, దుగిరాలపాడు వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బసచేస్తారని చెప్పారు.
పర్యటించే ప్రాంతాలు
చెరువు మాధవవరం, మునగపాడు, సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని, దుగిరాలపాడు
పర్యటించే ప్రాంతాలు
చెరువు మాధవవరం, మునగపాడు, సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని, దుగిరాలపాడు
0 comments:
Post a Comment