తిరుపతి: నల్లబెల్లంపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా పాకాలలో దీక్ష చేస్తున్న రైతులకు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించింది. దీక్ష చేపట్టిన రైతులను వైఎస్ఆర్సీపీ నేతలు జూపూడి, జిల్లా కన్వీనర్ నారాయణ స్వామీ, చంద్రగిరి కన్వీనర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలు కలిశారు. చెరుకు రైతులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
|
Home »
» తిరుపతిలో రైతుల దీక్షకు వైఎస్ఆర్సీపీ మద్దతు!
తిరుపతిలో రైతుల దీక్షకు వైఎస్ఆర్సీపీ మద్దతు!
Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment