విజయనగరం: 2014లో కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతవుతాయని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణరంగారావు జోస్యం చెప్పారు. విజయనగరం జిల్లాలో అవినీతిపాలన జరుగుతోందని ఆయన అన్నారు. అవినీతి పాలనపై 2014 ఎన్నికల్లో ప్రజలే తీర్పిస్తారని రంగారావు అన్నారు. మెరకముడిదాంలో వైఎస్ఆర్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు.
Home »
» కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతు: సుజయ
కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు గల్లంతు: సుజయ
Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment