వైఎస్ఆర్ సీపీ ప్రజా ప్రతినిధుల ఆమరణదీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఈరోజు కుషాయిగూడ నుంచి వేదపండితులు దీక్షాస్థలికి వచ్చి దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పరామర్శించారు
ఇదిలా ఉండగా, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పరామర్శించారు
0 comments:
Post a Comment