చీపురుగూడెం: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెంలో పేదల పాకలను తొలగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత విరమించారు. ఆమెకు ఆర్డీవో నాగేశ్వరరావు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రెండు నెలల్లో సమస్య పరిష్కారానికి ఆర్డీవో హామీయివ్వడంతో ఆమె దీక్ష విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే వైఎస్ విజయమ్మ అధ్వర్యంలో ఉద్యమం చేపడతామని అధికారులను ఎమ్మెల్యేలు వనిత, బాలరాజు, రాజేష్ హెచ్చరించారు.
Home »
» ఎమ్మెల్యే తానేటి వనిత దీక్ష విరమణ
ఎమ్మెల్యే తానేటి వనిత దీక్ష విరమణ
Written By news on Thursday, April 25, 2013 | 4/25/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment