వైఎస్ఆర్ కుటుంబం మాట ఇస్తే.....తప్పే కుటుంబం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం రచ్చబండ నిర్వహించిన ఆమె ప్రజల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సంక్షేమ రాజ్యం అందిస్తారని హామీ ఇచ్చారు. అలాగే వైస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్ని మళ్లీ అమల్లోకి వస్తాయని తెలిపారు.
Home »
» జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ పథకాలు
జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ వైఎస్ పథకాలు
Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment