ఆనం ప్రకటన మోసపూరితం: నాగిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆనం ప్రకటన మోసపూరితం: నాగిరెడ్డి

ఆనం ప్రకటన మోసపూరితం: నాగిరెడ్డి

Written By news on Thursday, April 18, 2013 | 4/18/2013

విజయవాడ: విద్యుత్ కోతలు తగ్గిస్తామని ఆర్ధికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన ప్రకటనలు మోసపూరితమని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ఆరోపించారు. 61 మిలియన్ యూనిట్ల కొరత ఉంటే 39 మిలియన్ యూనిట్ల కొరత ఉందని నాయకులు అబద్దాలు చెబుతున్నారని నాగిరెడ్డి మండిపడ్డారు. పట్టణ, పల్లెల తేడా చూపుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008-09 నాటి ఇన్‌ పుట్‌ సబ్సిడీ బకాయిలు సర్కారు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదని రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. 
Share this article :

0 comments: