వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిని ఈరోజు కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలారోజుల తర్వాత జగన్ను కలిశానని చెప్పారు. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడమని ఆయన చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల కోసం పనిచేయమని చెప్పారన్నారు.
సీబీఐ కాంగ్రెస్ చేతిలో బొమ్మలా మారిందన్నారు. కాంగ్రెస్ జగన్ను కాళ్లకింద పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. ప్రజల మాట కోసం ఏ సీఎం కొడుకు ఇప్పటివరకు అధికార పార్టీని వ్యతిరేకించలేదని చెప్పారు. సోనియాకు తలవంచి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
సీబీఐ కాంగ్రెస్ చేతిలో బొమ్మలా మారిందన్నారు. కాంగ్రెస్ జగన్ను కాళ్లకింద పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. ప్రజల మాట కోసం ఏ సీఎం కొడుకు ఇప్పటివరకు అధికార పార్టీని వ్యతిరేకించలేదని చెప్పారు. సోనియాకు తలవంచి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
0 comments:
Post a Comment