కృష్ణాజిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 121వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆమె తన పాదయాత్రను మైలవరం నుంచి ప్రారంభించారు. వెంకటాపురం వరకు పాదయాత్ర సాగిన తరువాత కొద్దిసేపు విరామం తీసుకుంటారు. సాయంత్రం చెవుటూరు, జి.కొండూరు, గడ్డమడుగు వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బస చేస్తారు.
Home »
» మైలవరం నుంచి షర్మిల పాదయాత్ర
మైలవరం నుంచి షర్మిల పాదయాత్ర
Written By news on Monday, April 15, 2013 | 4/15/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment