మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం 112వ రోజు శుక్రవారం కురాడ నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. జేమ్స్పేట, విన్నకోట వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం సంఘర్షణపురం, పెనుమిల్లి, సింగారం సెంటర్, గురజ, ముదినేపల్లి వరకు పాదయాత్ర సాగిన తరువాత బహిరంగ సభ నిర్వహిస్తారని, అక్కడే షర్మిల రాత్రి బస చేస్తారని చెప్పారు.
Home »
» షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
షర్మిల మరో ప్రజాప్రస్థానం నేడు సాగేదిలా...
Written By news on Friday, April 5, 2013 | 4/05/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment