రెండో విడత గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ఎస్సీ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మేరుగ నాగార్జున ప్రారంభించారు. గుంటూరు ఙల్లా వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలులో నిర్వహించిన గడపగడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు,నేతలు పార్టీ అభిమానులు హాజరయ్యారు.
తెనాలి(గుంటూరు): కుమార్తెను కీచకుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన కాంత సునీల కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ పరామర్శించారు. మహిళలకు, దళితులకు రక్షణ లేకపోతే సమాజం గొడ్డుపోతుందని ఆయనీ సందర్భంగా అన్నారు.
తెనాలి(గుంటూరు): కుమార్తెను కీచకుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన కాంత సునీల కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ పరామర్శించారు. మహిళలకు, దళితులకు రక్షణ లేకపోతే సమాజం గొడ్డుపోతుందని ఆయనీ సందర్భంగా అన్నారు.
0 comments:
Post a Comment