వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ త్వరలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కన్వీనర్ బి.జనార్ధన్రెడ్డి తెలిపారు. చేవేళ్ల నుంచి వికారాబాద్ వరకు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని చెప్పారు. వికారాబాద్లో స్థానిక ప్రజలనుద్దేశించి విజయమ్మ ప్రసంగిస్తారని ప్రకటించారు.
Home »
» రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న విజయమ్మ
రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న విజయమ్మ
Written By news on Thursday, April 18, 2013 | 4/18/2013
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment