2009 సార్వత్రిక ఎన్నికల ముందు టైమ్స్నౌ సర్వే లెక్కలు తప్పాయని వైఎస్ఆర్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్కు 15, మహాకూటమి 22 ఎంపీ సీట్లు వస్తాయని టైమ్స్నౌ సర్వే వెల్లడించిందని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు 33, మహాకూటమికి 5 సీట్లు వచ్చాయని తెలిపారు. సర్వే ఎంత నిజాయితీగా ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. సర్వేలో ప్రకటించినట్లు వైఎస్ జగన్ గ్రాఫ్ క్రమేపీ తగ్గడంలేదని స్పష్టం చేశారు.
దమ్ముంటే తక్షణమే ఉపఎన్నికలు జరిపి ప్రజల తీర్పు తెలుసుకోవాలని సవాల్ విసిరారు.
దమ్ముంటే తక్షణమే ఉపఎన్నికలు జరిపి ప్రజల తీర్పు తెలుసుకోవాలని సవాల్ విసిరారు.
0 comments:
Post a Comment