'విజయమ్మ దీక్ష వల్లే తగ్గిన విద్యుత్ భారం' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'విజయమ్మ దీక్ష వల్లే తగ్గిన విద్యుత్ భారం'

'విజయమ్మ దీక్ష వల్లే తగ్గిన విద్యుత్ భారం'

Written By news on Monday, April 8, 2013 | 4/08/2013


కాకినాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్ష వల్లే ప్రభుత్వం దిగివచ్చి రూ.800 కోట్ల విద్యుత్ భారం తగ్గించిందని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఆయన కరెంట్ సత్యాగ్రహం దీక్ష ముగించుకుని సోమవారం ఉదయం కాకినాడ చేరుకున్నారు. ద్వారంపూడికి కార్యకర్తలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు.
Share this article :

0 comments: